© 2026 nimisham.in

ఎన్నికల వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం( Macherla Assembly constituency )లో నాటు బాంబుల కలకలం చెలరేగింది.ఈ మేరకు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంటిలో నాటు బాంబులు,...
ఎన్నికల వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం( Macherla Assembly constituency )లో నాటు బాంబుల కలకలం చెలరేగింది.ఈ మేరకు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంటిలో నాటు బాంబులు, వేట కొడవళ్లతో పాటు ఇనుపరాడ్లు...
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టారు.దీంతో 86 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.దాదాపు మూడు వందల మంది క్యాబిన్ క్రూ(Cabin crew) అనారోగ్యంతో సెలవులు పెట్టారని ఎయిర్ ఇండియా (Air India) సంస్థ తెలిపింది.అయితే సంస్థలో కొన్ని విధానాల...
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్( Covid-19 vaccine ) ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ ( AstraZeneca Company )తెలిపింది.ఈ మేరకు వాణిజ్య కారణాలతో వ్యాక్సిన్ ను మార్కెట్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు...
హర్యానాలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది.ఈ మేరకు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతును ఉపసంహరించుకున్నారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ధరల పెరుగుదల మరియు నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో ఇకపై బీజేపీ(BJP)...
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ (Jagan)చిత్తశుద్దితో పని చేస్తున్నారని తెలిపారు.పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని పోసాని పేర్కొన్నారు.లంచాలు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ...
వరంగల్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) పాల్గొన్నారు.బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోదీ తెలిపారు.బీజేపీ విజయం వైపు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి (Leopard)సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.కొనరావుపేట మండలం ధర్మారంలో చిరుత (Cheetah)సంచరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు.ఈ క్రమంలోనే చిరుత ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.చిరుత సంచారం, దాడి నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్ల...
నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును బీజేపీ (BJP) ప్రకటించింది.ఈ మేరకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని బరిలో దించుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో రేపు నల్గొండలో ప్రేమేందర్ రెడ్డి (Premender Reddy) నామినేషన్ దాఖలు...
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్డీఏ( NDA ) కులమతాల మధ్య కావాలనే చిచ్చు పెడుతోందని ఆరోపించారు.మోదీ ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.హిందువుల ఓట్లు...
హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ( Krishank )ను మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.క్రిశాంక్ తో మాట్లాడిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు(Karumuri Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు(Chandrababu) ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు.విద్యాదీవెన, చేయూత పథకాలను ఎన్నికల సంఘం ఆపేసిందని మంత్రి కారుమూరి తెలిపారు.దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్నారు.ఫించన్ల పంపిణీలో...
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్లో( Parliament elections) విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఈ క్రమంలోనే తమ వర్గం...
తెలంగాణ బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అయిందని ప్రధాని మోదీ అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay) కు మద్ధతుగా ఆయన వేములవాడలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) రెండూ ఒక్కటేనని మోదీ ఆరోపించారు.కాంగ్రెస్ ప్రతిపక్షంలో...
హైదరాబాద్ లోని బాచుపల్లిలో( Bachupally ) చోటు చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరా తీశారు.గోడకూలి ఏడుగురు చనిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సంఘటనపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే...
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం( Road accident in Prakasam district ) జరిగింది.పెద్దారవీడు మండలం గొబ్బూరులో బైకును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం...
తెలంగాణలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా వేములవాడ రాజన్నను( Vemulawada Rajanna ) దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కోడె మొక్కులు సమర్పించారు.పూజల అనంతరం వేములవాడలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని...
వేములవాడలో బీజేపీ( BJP ) బహిరంగ సభ నిర్వహిస్తోంది.ఈ సభలో పాల్గొన్న బండి సంజయ్( Bandi Sanjay ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి మోదీకి కుట్రలు, కుతంత్రాలు తెలియవని బండి సంజయ్ అన్నారు.కరీంనగర్ కు రూ.12 వేల కోట్ల నిధులు...
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.హోంమంత్రి తానేటి వనిత( Home Minister Taneti Vanita ) బస శిబిరంపై మూకుమ్మడి దాడి జరిగింది.బస శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ దాడిలో హోంమంత్రి తానేటి వనిత...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై( Land Titling Act ) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha ) కలిశారు.ఈ మేరకు సీఈవోను కలిసిన ఆమె ఇద్దరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్,( Gaddam...
బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి( Renuka Chowdary ) మండిపడ్డారు.ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు( Delhi Police ) తెలంగాణలో దిగారని ప్రశ్నించారు.ఏ హక్కుతో గాంధీభవన్ కు( Gandhi Bhawan ) వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఎంపీ...
హైదరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) నేతల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తోంది.ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ( AICC Secretary Mansoor Ali )...
ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswar Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.సోషల్ మీడియా వేదికగా తప్పుడు...
మాజీ మంత్రి మల్లారెడ్డి( Former Minister Mallareddy ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మేడ్చల్ జిల్లాలో( Medchal District ) పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి( Congress ) పంపానని చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్( BRS...
రాజమండ్రిలోని( Rajahmundry ) వేమగిరిలో నిర్వహించిన బీజేపీ ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పాల్గొన్నారు.ఏపీలో మే 13న కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని తెలిపారు.ఏపీలో ఎన్డీఏ సర్కార్( NDA Govt ) రాబోతోందని ప్రధాని...
నాగర్ కర్నూల్ జిల్లాలో( Nagar Kurnool District ) రోడ్డు ప్రమాదం జరిగింది.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి( MLA Kasireddy Narayana Reddy ) వాహనాన్ని బైకు ఢీకొట్టింది.రమాసిపల్లి మైసమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో...
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta ) నియామకం అయ్యారు.ఈ మేరకు తక్షణమే విధులకు హాజరుకావాలని హరీశ్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం ( Election Commission ) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హరీశ్...
చౌటుప్పల్ లో బీజేపీ(BJP) ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీ అగ్రనేత జేపీ నడ్డా(JP Nadda) పాల్గొన్నారు.మోదీ దేశ ప్రజలకు మంచి పాలన అందించారని పేర్కొన్నారు.పదేళ్లలో అభివృద్ధిలో దేశాన్ని ఐదో స్థానంలోకి తెచ్చారని జేపీ నడ్డా తెలిపారు.జాతీయ రహదారులు, రైల్వేను ఊహించని...
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వంపై విషం చిమ్మేలా మాజీ అధికారులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ దిగజారి ప్రవర్తించారని పేర్ని నాని పేర్కొన్నారు.పీవీ రమేశ్...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర డీజీపీ సహా పలువురు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.ఈ మేరకు తక్షణమే విధుల...
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని టైటిలింగ్ యాక్టు విషయంలో వైసీపీపై బురద జల్లేందుకు టీడీపీ( TDP ) నానా ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.ఎలాగైనా ప్రజలను మెప్పించాలని...
పల్నాడు జిల్లా( Palnadu District ) మాచర్లలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.చంద్రబాబుకు( Chandrababu ) మాట మీద నిలబడిన చరిత్ర లేదన్నారు.సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని తెలిపారు.చంద్రబాబు హామీలను గమనిస్తే మళ్లీ...
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్( Congress ) మూడో స్థానానికి పడిపోయిందని తెలిపారు.రాముడి వారసులు ఎవరూ కాంగ్రెస్, బీఆర్ఎస్( BRS ) కు ఓటు వేయొద్దని...
బీజేపీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణకు పదేళ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదని తెలిపారు.కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.ప్రస్తుతం రాముడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని విమర్శించారు.బీజేపీని...
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ( BRS )పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్...
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది.ఏపీ మరియు తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు( rains ) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ మేరకు పలు...
ఏపీలోని వైసీపీ నేతలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీ సీఎం జగన్(CM Jagan) ను తాను రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తానని ఛాలెంజ్ చేశారు.వైసీపీ (YCP)నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.జగన్...
ఏపీలో వచ్చేది ఎన్డీయే( NDA ) ప్రభుత్వమేనని, సీఎం చంద్రబాబే అవుతారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ( CM Kiran Kumar Reddy )అన్నారు.ఇటీవల బీజేపీలో చేరిన ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్న సంగతి తెలిసిందే.ఐదేళ్ల...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(Kavita) రౌస్ అవెన్యూ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు కవిత వేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)సీబీఐ మరియు ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత కోర్టులో...
కాంగ్రెస్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణలో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలుపొందిందని కేటీఆర్(KTR) ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ క్రమంలోనే కేసీఆర్ పాలన...
ఏపీలో మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.రేపల్లె ప్రచార సభలో( Raypalle campaign meeting ) పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను...
ఝార్ఖండ్( Jharkhand ) లో ఈడీ నిర్వహించిన దాడులలో భారీగా నగదు పట్టుబడింది.ఈ మేరకు రాంచీలోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.ఈడీ సోదాల్లో( ED searches ) సుమారు రూ.30 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ...
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ( MP candidate Karumuri Sunil )కారుపై దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఆయన కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని సమాచారం.రాత్రి జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్తుండగా ఎంపీ...
ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.రోజుకు మూడు చోట్ల సభలకు సీఎం జగన్ హాజరవుతున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇవాళ మరో మూడు...
ఏపీ కొత్త డీజీపీని( DGP ) ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.ఈ మేరకు ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ పంపనున్నారు.కాగా ఏపీ డీజీపీ రేసులో ద్వారకా తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )తీర్పును వెలువరించనుంది.ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి తన అవినీతి పాలనను చూపిస్తున్నారని మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో...
దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఆందోళనకు దారి తీసిన హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల( Rohit Vemula ) ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేశారు.2016 జనవరిలో రోహిత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు...
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) హాట్ కామెంట్స్ చేశారు.పెన్షన్ల విషయంలో చంద్రబాబు( Chandrababu ) రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్( Pension ) ఎంతని సీఎం జగన్ ప్రశ్నించారు.అవ్వాతాతల పెన్షన్లపై...
బీఆర్ఎస్ నేత క్రిశాంక్( BRS leader Krishank ) పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో( Nampally Court ) విచారణ జరిగింది.ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారని క్రిశాంక్ పై ఆరోపణలు...
తెలంగాణలో కాంగ్రెస్ ను( Congress ) ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అన్నారు.ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. పేదలకు...
ఎమ్మెల్సీ దండె విఠల్( MLC Dande Vithal ) కీలక వ్యాఖ్యలు చేశారు.తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో( Supreme Court ) సవాల్ చేస్తానని తెలిపారు.వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ...
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.సూర్యాపేట జిల్లా( Suryapet District ) చింతలపాలెం మండలానికి కృష్ణా నీళ్లు అందిస్తామని తెలిపారు.గత ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్( Bail ) మంజూరైంది.ఈ మేరకు తెలంగాణ పీసీసీ సోషల్ మీడియా( Telangana PCC Social Media ) సభ్యులకు కోర్టు బెయిల్ ఇచ్చింది.ఇటీవల...
పదవుల కోసం విలువలు లేని రాజకీయాలు చేయనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.సిద్ధిపేట లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు.రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ముఖ్యమంత్రి అయ్యాడంటే సిద్ధిపేట పుణ్యమేనని...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.పెదకూరపాడులో పర్యటించిన ఆయన జగన్ ను ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు.చంద్రబాబుకు ( Chandrababu ) ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో...
రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి( Gorantla Butchaiah Chowdary ) నిరసన తెగ తగిలింది.ఈ మేరకు 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి తమ వార్డును...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.ఈ మేరకు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ కవిత తరపు న్యాయవాదులు పిటిషన్...
జనసేన నాయకులపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన నేతలు తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు.తనపై తన కూతురుతో తప్పుుడు ప్రచారం చేయించారని ముద్రగడ ఆరోపించారు.అయినా తాను భయపడనని పేర్కొన్నారు.తన కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తికి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్( BRS MLC Dande Vithal ) ఎన్నికపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) సంచలన తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ప్రకటించింది.కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్...
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( BRS leader Harish Rao ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్ధతుగా హరీశ్ రావు రోడ్ షో చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ...
బీఆర్ఎస్ నేత క్రిశాంక్( Krishank ) ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ లో కోరారు.మరోవైపు క్రిశాంక్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో...
సినీ నిర్మాత బండ్ల గణేశ్( Bandla Ganesh ) పై కేసు నమోదైంది.ఫిలింనగర్ లో హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ ( Nowheera Shaikh )తన ఇల్లును కబ్జా చేశారని ఆయనపై అభియోగాలు మోపారు.ఇల్లు ఖాళీ చేయమన్నందుకు తనను నిర్భందించి...
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది.ఈ మేరకు గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రిలీజ్ చేశారు.ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల...
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా నరసాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan)పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ తెలిపారు.ఎన్నికల్లో జగన్...
తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman )మండిపడ్డారు.ఓటమి భయంతో కుట్రపూరితంగా...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah )వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల( Delhi Police ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఈ మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు.నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం...
కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న రాయ్ బరేలి, అమేథి(Rai Bareli, Amethi) స్థానాల్లో పోటీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది.ఈ మేరకు రెండు స్థానాలకు ఏఐసీసీ(AICC) అభ్యర్థులను ప్రకటించింది.రాయ్ బరేలి స్థానం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పోటీ...
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం జులైకి వాయిదా వేసింది.ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయలన్న పిటిషన్ పై ఇంకా తెలంగాణ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి...
ఏపీలో రెండో రోజు పెన్షన్దారుల కష్టాలు కొనసాగుతున్నాయి.ఎన్నికల కమిషన్(Election Commission) ఆదేశాల మేరకు ఈనెల ఫించన్ నగదును రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఖాతాల్లో డబ్బులు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు (Elderly , disabled)బ్యాంకులకు బారులు...
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy )హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.లోక్ సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో కావాలనే బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పిటిషన్...
త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేయనుంది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్...
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టు( Shamshabad Airport ) వద్ద సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి చిరుత బోనులో చిక్కింది.దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు చిరుతను బోనులో బంధించారు.అనంతరం చిరుతను...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు.ఈ మేరకు నిన్న ఎన్నికల ప్రచారానికి స్వల్ప విరామం ఇచ్చిన ఆయన ఇవాళ్టి నుంచి ప్రచారాన్ని చేపట్టనున్నారు. వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ఇవాళ కూడా మూడు చోట్ల జగన్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) సవాల్ విసిరారు.తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు.ప్రెస్ క్లబ్ కు వస్తారా? లేక అమరుల...
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్( BRS ) మోసాన్ని గ్రహించి గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.నాలుగు నెలల వ్యవధిలో వెయ్యి కోట్లు తెచ్చానని తెలిపారు.రూ.700 కోట్లతో...
ఏలూరులో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికలు కులాల మధ్య యుద్ధం కాదని.క్లాస్ వార్( Class War ) అని తెలిపారు. పేదలు ఒకవైపు ఉన్నారు.పెత్తందారులు ఓ...
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) నివాసం వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు కస్టడీలో ఉన్న నిందితుడు అనూజ్ తపన్( Anuj Thapan ) జైలులోని తన బ్యారక్ లో ఉరి వేసుకుని బలవన్మరణం...
లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ( MP Prajwal Revanna ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.తాను బెంగళూరులో లేని కారణంగా సిట్ విచారణకు( SIT Investigation ) హాజరుకాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే సిట్ తో తమ...
దిశా కేసులో( Disha Case ) సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై( Sirpurkar Commission Report ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదికపై స్టే విధించింది. సిర్పూర్కర్...
కోరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని తెలిపారు.రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ( BJP )...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై( Amit Shah Fake Video Case ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పోలీసులకు( Delhi Police ) సమాధానం ఇచ్చారు.ఫేక్ వీడియో...
విశాఖలోని పాయకరావుపేటలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కాబట్టే తనపై చంద్రబాబు( Chandrababu ) కక్షగట్టారని సీఎం జగన్ అన్నారు.అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ విప్లవం కాదా అని సీఎం జగన్...
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్( Vikas Raj ) కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పొడిగించే అంశంపై...
ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.ఈ మేరకు జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాస్ రెడ్డి( Kandhi Srinivas Reddy ) వర్గీయులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.నిన్నటి నుంచి కంది శ్రీనివాస్...
తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్( BJP MP Dr.Laxman ) ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ నేతలు బీజేపీపై( BJP ) బురదజల్లుతున్నారని మండిపడ్డారు.ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దిగజారారని ఎంపీ...
బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్( BRS leader Krishank ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు పంతంగి చెక్ పోస్ట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు క్రిశాంక్ పై ఆరోపణలు వచ్చాయి.ఈ...
స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఏపీ హైకోర్టులో ( AP High Court )విచారణ జరిగింది.గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులు ఎవరికీ కేటాయించొద్దని కోరుతూ జనసేన( Janasena ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై న్యాయస్థానం...
మొదటి తారీఖు వచ్చింది.కానీ పెన్షన్ మాత్రం రాలేదు.వాలంటీర్లు రాలేదు.పింఛన్లు ఇవ్వలేదు.ఇది ప్రస్తుతం ఏపీలో పింఛన్ దారుల పరిస్థితి.ప్రతి నెలా ఫస్ట్ తేదీ రాగానే ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చే వాలంటీర్లు ఈ నెల రాలేదు.చేతికి పైసలు అందకపోవడంతో సరుకులు, మందులు కోనే పరిస్థితి...
విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ( YCP )...
బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ( BJP ) అడ్డుపడిందని ఆరోపించారు.తెలంగాణ అడిగింది. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా అన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’...
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో( Shamshabad Airport ) చొరబడిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.చిరుతను బంధించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.చిరుత సంచారం నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ( Forest officials )ఐదు...
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress )ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇవాళ మూడు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం ఢిల్లీ పోలీసుల విచారణకు ఇవాళ కాంగ్రెస్ నేతలు హాజరు కావాల్సి ఉంది.అయితే విచారణకు...
ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లను జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ‘మే’ డే ( ‘May’ day)కావడంతో ఇవాళ బ్యాంకులకు సెలవు ఉంది.దీంతో రేపు లబ్ధిదారుల ఖాతాల్లో...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.ఇందులో భాగంగా ఆయన పాతబస్తీలో బీజేపీ( BJP ) తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.బీజేపీ అభ్యర్థి మాధవీలతకు( Madhavilatha ) మద్ధతుగా అమిత్...
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) వ్యాఖ్యలకు వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కౌంటర్ ఇచ్చారు.సీఎం జగన్ ను చంపుతా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినా ఎవరూ పట్టించుకోరే అని ప్రశ్నించారు.ఎన్నో రోజులుగా జగన్ ను...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.వైసీపీ( YCP ) అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ బొబ్బిలి, పాయకరావుపేట మరియు ఏలూరులో...
ఢిల్లీ ఎన్సీఆర్( Delhi NCR ) లో పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఇప్పటి వరకు 12 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.స్కూళ్లల్లో బాంబు ఉన్నట్లు ఈ-మెయిల్( E-mail ) ద్వారా బెదిరింపులు వచ్చాయి.మదర్ మేరీ స్కూల్,...
పదేళ్లు ఎన్డీఏ చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని ప్రధాని మోదీ( PM Modi ) అన్నారు.జహీరాబాద్ లో ( Zaheerabad ) బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ దేశానికి...
కరీంనగర్ జిల్లా( Karimnagar District ) జమ్మికుంటలో కాంగ్రెస్ జనజాతర సభ( Congress Janajatara Meeting ) జరిగింది.ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కరీంనగర్ జిల్లా...
అన్నమయ్య జిల్లా( Annamayya District ) కలికిరిలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవని తెలిపారు.మే 13న జరగబోయే ఎన్నికలు ఎంపీలను, ఎమ్మెల్యేలను...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో( Delhi Liquor Policy Case ) ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు( Manish Sisodia ) ఊరట దక్కలేదు.ఈ మేరకు సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse...
టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ( BCCI ) ప్రకటించింది.ఈ మేరకు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.రోహిత్ శర్మ, హార్డిక్ పాండ్యాతో పాటు భారత జట్టులో...
హైదరాబాద్ లోని( Hyderabad ) పాతబస్తీలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) పర్యటించనున్నారు.ఇందులో భాగంగా లాల్ దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.రేపు రాత్రి 8 గంటల...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ తమ మ్యానిఫెస్టోను( Manifesto ) విడుదల చేయగా.తాజాగా కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో -2024 ’ ను రిలీజ్ చేసింది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ( Chandrababu...
కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై( Kadiyam Srihari ) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Thatikonda Rajayya ) ఆరోపణలు చేశారు.కడియం కుటుంబం త్వరలో శాశ్వతంగా రాజకీయ సమాధి కాబోతుందని తెలిపారు.కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి అని తాటికొండ...
ఖమ్మంలో పార్లమెంట్ నియోజకవర్గ సీపీఎం విస్తృతస్థాయి సమావేశం జరిగింది.సీపీఎం నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) హాజరయ్యారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీపై( BJP ) తీవ్రంగా మండిపడ్డారు.ప్రభుత్వ రంగ...
ఓటమి భయంతో కాంగ్రెస్( Congress ) నీచానికి దిగజారుతోందని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.ఫేక్ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని బండి సంజయ్...
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈసీ డమ్మీగా మారిందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ( BJP ) ఇంటి సంస్థగా మార్చుకుందంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్...
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై( MP Prajwal Revanna ) జేడీఎస్ పార్టీ సస్పెండ్ వేటు వేసింది.ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.అయితే రేవణ్ణపై లైంగిక ఆరోపణల వ్యవహారం కన్నడనాట పెను దుమారాన్ని...
ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర ( Chhattisgarh – Maharashtra )సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్( Encounter ) జరిగింది.ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. నారాయణపూర్( Narayanapur ) లోని అబుజ్మద్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ముందు కాల్పులు...
విజయవాడ( Vijayawada )లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు. మృతుల్లో డాక్టర్ దంపతులు, ఇద్దరు పిల్లలతో పాటు వృద్ధురాలు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు(...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు( Chandrababu ) వస్తే జాబు వస్తుందన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చింది కేవలం 32 వేల ఉద్యోగాలేనని తెలిపారు.వైసీపీ( YCP ) అధికారంలోకి...
ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Venkata Nageswara Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ( AP Land Titling Act )విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని...
ప్రకాశం జిల్లా టంగుటూరులో సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాయకుడిపై ప్రజల్లో నమ్మకం ఉండాలని సీఎం జగన్ అన్నారు.మాట ఇస్తే నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ప్రజల్లో...
అమేథీ( Amethi )లో పోటీకి కాంగ్రెస్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా( Amit Shah ) అన్నారు.ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం...
కాకినాడ జిల్లా పిఠాపురం( Pithapura )లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే.తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు. ఓయూకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.గత...
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితా( Tenth Results released )లు విడుదల అయ్యాయి.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం రిజల్ట్ ను ప్రకటించారు. కాగా టెన్త్ ఫలితాలలో బాలికలదే పై చేయి అని వెంకటేశం...
ఏపీలో గ్లాస్ సింబల్ ( Glass Symbol )పై కన్ఫ్యూజన్ నెలకొంది.జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కామన్ సింబల్ గా మారడంతో రెబల్స్ కూటమికి షాక్ ఇస్తున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ( Janasena party ) పోటీ చేయని స్థానాల్లో...
ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా నిలిచిన వారిపై టీడీపీ( TDP ) సస్పెన్షన్ వేటు వేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ అధిష్టానం ఆరుగురిని సస్పెండ్ చేసింది.అయితే అరకు నియోజకవర్గం నుంచి సివేరి అబ్రహం,( Siveri Abraham ) విజయనగరం నుంచి మీసాల...
చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.సోమవారం రాత్రి చిత్తూరులోని గాంధీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు.భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య బాలకృష్ణ ప్రసంగం సాగింది.చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ కి టికెట్ ఇచ్చి వైసిపి...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచార యాత్ర జోరుగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ఆయన మూడు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నిర్వహించనున్నారు.ముందుగా ఒంగోలు పార్లమెంట్...
ఎరువుల తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన ‘కోరమాండల్ ఇంటర్నేషనల్( Coromandel International )’ ఏపీలో అడుగుపెట్టింది.ఈ మేరకు కాకినాడ వద్ద ఫాస్పరిక్ యాసిడ్ – సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ఆడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన విషయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.రిజర్వేషన్లపై సీఎం...
ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా( Amit Shah ) నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.సోషల్ మీడియాలో బీజేపీని( BJP ) ప్రశ్నించినందుకు తనతో పాటు...
ఏపీలో మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని సీఎం జగన్( CM YS Jagan ) అన్నారు.రానున్న ఎన్నికల్లో ఓ వైపు తాను, మరోవైపు కౌరవ సైన్యం ఉందని తెలిపారు.ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో పేదల భవిష్యత్ ను నిర్ణయించేవని...
హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan ) కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీశ్( manne Satish ) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 91 కింద...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా గుంటూరు జిల్లా( Guntur District ) పొన్నూరులో సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు ( Chandrababu ) ఓటేస్తే పథకాలకు ముగింపు పలికినట్లేనని...
జనసేన పార్టీకి( Janasena party ) స్వల్ప ఊరట లభించింది.జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు గ్లాస్ గుర్తును ఎన్నికల సంగం కేటాయించింది.పేరా 10బీ (...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కర్ణాటకలో పర్యటిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్మిట్కల్ లో కాంగ్రెస్( Congress ) నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.గుర్మిట్కల్ నుంచి మల్లికార్జున ఖర్గే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) ఢిల్లీ పోలీసులు( Delhi Police ) సమన్లు జారీ చేశారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారని...
తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మరోసారి రాష్ట్రానికి రానున్నారు.మే 5న తెలంగాణకు( Telangana ) రానున్న రాహుల్ గాంధీ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థుల...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ( Nominations Withdrawal ) గడువు ముగిసింది.ఈ మేరకు ఏపీలో ( AP ) 25 లోక్ సభ స్థానాలకు గానూ 503 నామినేషన్లు దాఖలు అయ్యాయి.175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు దాఖలైయ్యాయి.ఇందులో నంద్యాల...
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్( Tamilisai Sounder Rajan ) కీలక వ్యాఖ్యలు చేశారు.వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని తెలిపారు.తెలంగాణలో మెజార్టీ స్థానాలు అన్నింటినీ గెలుస్తున్నామని తమిళిసై ధీమా వ్యక్తం చేశారు.ఫలితాల తరువాత...
కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీపై( BJP ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన బీసీల( BC ) వ్యతిరేక పార్టీ బీజేపీ అని ఆరోపించారు.రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.రానున్న లోక్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది.ఈ సభకు హాజరైన ఆ పార్టీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశం బాగుండాలని కోరుకునే పార్టీ బీజేపీ( BJP...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit shah ) డీప్ ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారంటూ అమిత్ షా పేరుతో ఓ వీడియో బయటకు వచ్చింది. అమిత్ షా పేరిట వచ్చిన ఈ వీడియోను కాంగ్రెస్...
ఏపీలో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Dharmana Prasada Rao )అన్నారు.ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తేనే తాము కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కోర్టులు...
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టు( Shamshabad Airport ) పరిసర ప్రాంతాల్లో చిరుత కోసం అటవీశాఖ అధికారుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.ఈ మేరకు తొమ్మిది ట్రాప్ కెమెరాలతో పాటు ఒక బోనును ఏర్పాటు చేశారు. చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా...
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్ర ఇంఛార్జ్...
ఏపీలో ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.దీంతో టీడీపీ – బీజేపీ – జనసేన( TDP , BJP, Jana Sena ) కూటమికి రెబల్ అభ్యర్థుల టెన్షన్ పట్టుకుంది.అయితే మొత్తం ఆరు నియోజకవర్గాల్లో కూటమిపై రెబల్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.ఈ...
కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Nursimhulu ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మాదిగలు, బీసీలు పార్లమెంట్ కు వెళ్లొద్దా అని ప్రశ్నించారు.రెడ్లు మాత్రమే పార్లమెంట్ కు వెళ్లాలా అన్న మోత్కుపల్లి నర్సింహులు మాదిగలపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind Kejriwal )ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్, కస్టడీని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో...
అనకాపల్లి జిల్లా( Anakapalli District ) చోడవరంలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇవి ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని ఆయన తెలిపారు.మళ్లీ మోసం చేయాలని చంద్రబాబు( Chandrababu ) ప్రయతిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబుకు...
తెలంగాణపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు రాష్ట్రంలో అగ్రనేతలు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.వరుసగా మూడు రోజులు ముగ్గురు బీజేపీ నేతల పర్యటనలు ఉండనున్నాయి.ఇవాళ జేపీ నడ్డా, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ), తరువాతి రోజు...
ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుందా ? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించారు.ఈ క్రమంలోనే మరోసారి ఏపీలో వైసీపీదే అధికారమని చెబుతూ సర్వే ఫలితాలను వెల్లడించాయి.తాజాగా మరో సర్వే సంచలన...
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో( Pulivendula Constituency ) సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి( YS Bharati ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.పట్టణంలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి ప్రచారం ప్రారంభమైంది.అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా ఎన్నికల...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ అనకాపల్లి, కోనసీమ( Anakapalli, Konaseema ) మరియు గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు సీఎం జగన్...
అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అమలాపురం( Amalapuram )లో ఆటోను లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం...
కడప జిల్లా: పులివెందుల మండలం పెద్ద రంగాపురం గ్రామం వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.వైయస్ సునీత వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతుండగా ఆ కేసు విషయం మాట్లాడవద్దని గ్రామస్తులు తెలుపగా ఎందుకు మాట్లాడకూడదు తనకు అన్యాయం జరిగింది....
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు.స్వర్ణాధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్య కు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు.కోర్టు సెంటర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు.బాలయ్యకు భారీ గజమాలతో స్వాగతం పలికి...
విజయవాడ( Vijayawada )లో టీడీపీ నేత బోండా ఉమ, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా బోండా ఉమపై వెల్లంపల్లి( Vellampalli Srinivas) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోండా ఉమ( Bonda Umama...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) మరోసారి విమర్శలు గుప్పించారు.ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఏలేటి మండిపడ్డారు.బీఆర్ఎస్...
ఏపీలో ప్రతి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచే విధంగా వైసీపీ మ్యానిఫెస్టో( YCP Manifesto ) ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తరహాలో మ్యానిఫెస్టో పేరుతో తాము దగా...
బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) మండిపడ్డారు.బీజేపీ నేతలు( BJP Leaders ) అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకాన్ని మోదీ( PM Modi ) తుంగలో తొక్కారని ఆరోపించారు.పీవీ నరసింహారావును( PV Narasimha Rao ) ప్రధానిని...
కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) రానున్న లోక్సభ ఎన్నికల్లో గడ్డుకాలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.సచ్చేది లేదని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )...
ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోలింగ్ కు రెండు వారాలు మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఈ క్రమంలోనే అధికార, విపక్ష కూటమి నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.ఈ...
వైసీపీ మ్యానిఫెస్టో-2024 ( YCP Manifesto-2024 )పై ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy) స్పందించారు.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశామని తెలిపారు.గతంలో కంటే మెరుగైన పథకాలను అందించేలా మ్యానిఫెస్టో రూపొందించామని విజయసాయి రెడ్డి...
ఏపీలోని విపక్ష కూటమిపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.2014లో ప్రజలను మోసం చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వైసీపీ నవరత్నాలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ( TDP Super Six...
కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి( Kadiyam Srihari ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao) రాజీనామా డ్రామాకు తెరతీశారని విమర్శించారు. హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.హరీశ్...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) విడుదల చేసింది.ఈ మేరకు ‘నవరత్నాలు ప్లస్’( Navarathnalu Plus ) పేరిట మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన వైసీపీ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి( BRS MLA Kaushik Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తన దగ్గరకు ఒకరిని పంపారని తెలిపారు.తన వెంట 22 మంది ఎమ్మెల్యేలు...
కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishna Rao ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.ఈ మేరకు మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచినా తనకు...
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) విడుదల చేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఉంటుందన్నారు.ఈ క్రమంలోనే తొమ్మిది ముఖ్యమైన హామీలతో...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు( MLA Amanatullah Khan ) ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్( Delhi Waqf Board ) అక్రమాల కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు...
సీపీఎం నాయకులతో కీలక చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని వారిని కోరామని తెలిపారు.మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా సీపీఎం( CPM ) ముందు పెట్టామని...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) సీపీఎం నేతల భేటీ ముగిసింది.ఈ మేరకు సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో తమ్మినేని, జూలకంటి, చెరుపల్లి కీలక సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ లోక్ సభ ఎన్నికల...
కరోనా వంటి కష్టకాలంలోనూ మ్యానిఫెస్టో అమలు చేశామని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.వైసీపీ పాలన కొనసాగిన 58 నెలల కాలంలో పథకాలు అన్నింటినీ డోర్ డెలీవరీ చేశామని తెలిపారు. మ్యానిఫెస్టో( Manifesto) అమలుకు కరోనా కాలంలోనూ ఎలాంటి సాకులు...
కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలని పేర్కొన్నారు.రాజీనామా లేఖ ఎలా రాయాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాసి పంపితే హరీశ్...
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.టెంపరేచర్( Temperature ) పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత అధికం అవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు...
ఏలూరు జిల్లా దెందులూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణ వాతావరణం చెలరేగింది.తనకు ఓటు వెయ్యనన్నందుకు దళితుడిపై టీడీపీ నేత చింతమనేని( Chintamaneni Prabhakar ) దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఇటీవల వైసీపీలో చేరిన...
కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్ వాళ్లకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.గతంలో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS,,Congress ) ఎప్పుడూ ఒకటేనని ఆరోపించారు.కేసీఆర్...
సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు( Brs Foundation Day Celebrations ) జరిగాయి.ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) పార్టీ జెండాను ఆవిష్కరించారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది...
ఏపీలో ఎన్నికల కమిషన్( AP Election Commission ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను( Anganwadis,Contract Employees ) ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఈసీ...
ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్( CM YS Jagan...
హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) పార్టీ( BRS Party ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పూలమాల వేశారు.తరువాత...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy ) సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ఛార్జ్ షీట్ పెడతామని తెలిపారు.గ్యారెంటీల గారడీలపై మీరు ఛార్జ్ షీట్ వేయాలని కిషన్ రెడ్డి...
రంగారెడ్డి జిల్లా( Ranga Reddy district )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.షాద్ నగర్ మండలం నందిగామలో ఉన్న ఆల్విన్ ఫార్మసీ కంపెనీ( Alvin Pharmacy Company )లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక...
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డబ్బుల కోసమే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్ అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు(...
ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు( Nampally Court ) పోలీసుల వాదనలతో ఏకీభవించింది.ఈ క్రమంలో కేసులో నిందితులుగా ఉన్న...
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) వ్యాఖ్యలకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్( AAG Ponnavolu Sudhakar ) కౌంటర్ ఇచ్చారు.రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు.నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.షర్మిల వ్యాఖ్యల్లో...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ఈ క్రమంలోనే ముస్లిం...
కరీంనగర్ జిల్లా మానకొండూరు( Manakondur )లో జరిగిన దళిత సమ్మేళనంలో బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) పాల్గొన్నారు.బ్రిటీష్ వారు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. బీజేపీ అంటే భారతీయ ఆత్మని బండి సంజయ్ పేర్కొన్నారు.కాంగ్రెస్( Congress...
ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు కేసులో ప్రధాన సూత్రధారిని విచారించేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి( Hyderabad CP Srinivas Reddy ) తెలిపారు....
పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ఎవరు నిలుస్తారనే అంశానికి తెర పడింది.ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) నిలిచారు.నియోజకవర్గంలో బీజేపీ ఆల్టర్ నేట్ అభ్యర్థి ఎస్.కుమార్ దాఖలు చేసిన నామినేషన్ ను ఎన్నికల అధికారి...
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి( Jagga Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు.ఈ క్రమంలో మైనార్టీలు...
విశాఖ రైల్వే జోన్ పై( Visakha Railway Zone ) కేంద్రమంత్రి పీయూష్ గోయల్( Piyush Goyal ) చేసిన విమర్శలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) కౌంటర్ ఇచ్చారు.రైల్వే జోన్ ఏర్పాటు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం...
టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.గత ఎన్నికల్లో ఈసీ చేర్చిన ఎఫ్ఐఆర్ లో తమ పేరుందని నిరూపిస్తారా అని మంత్రి కాకాణి...
దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు( Telangana Congress Leader V Hanumantha Rao ) అన్నారు.పదేళ్ల బీజేపీ పాలనలో ప్రధానమంత్రి మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు.ఈ క్రమంలో మోదీకి( PM Narendra...
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి( TDP Candidate Vemireddy ) నామినేషన్ అంశంపై ఫిర్యాదు చేశారు.అయితే తమ ఫిర్యాదును...
కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు.రాష్ట్రంలో బీజేపీ( BJP...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.సెమీ ఫైనల్స్ లో బీఆర్ఎస్ తో గెలిచామన్న ఆయన మోదీ( Narendra Modi )తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నామని తెలిపారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే బీజేపీ...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.బలవన్మరణాలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముందుగా మరణించిన చేనేత కార్మికులకు మంత్రి పొన్నం సంతాపం తెలిపారు.కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి బీఆర్ఎస్,...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానన్న ఆయన రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో హరీశ్ రావు రిజైన్...
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీకి( TDP ) షాక్ తగిలింది.కాకినాడ జిల్లాలో కీలక నేతగా ఉన్న యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి యనమల కృష్ణుడు( Yanamala Krishnudu...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) అరెస్ట్ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.ఈ మేరకు న్యాయవాది సింఘ్వి కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ ఏప్రిల్ 29వ తేదీకి బదులు మే 6...
ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్లపై కాంగ్రెస్ నేతలు రాసిచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిది మాట తప్పిన చరిత్రని విమర్శించారు. గతంలో కొడంగల్( Kodangal ) లో...